బ్రేకింగ్

breaking
05 Dec 2022 | 13:26 IST

జగన్నాథగట్టుపై హైకోర్టు కట్టితీరుతాం: బుగ్గన

కర్నూలు: ఏపీలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు తథ్యమని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. కర్నూలు నలుచెరుగులా 10కి.మీల దూరం వరకు కనిపించేలా జగన్నాథగట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన రాయలసీమ గర్జన సభలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బుగ్గన మాట్లాడారు. హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని