బ్రేకింగ్
05 Dec 2022 | 13:26 IST
జగన్నాథగట్టుపై హైకోర్టు కట్టితీరుతాం: బుగ్గన
కర్నూలు: ఏపీలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు తథ్యమని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. కర్నూలు నలుచెరుగులా 10కి.మీల దూరం వరకు కనిపించేలా జగన్నాథగట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన రాయలసీమ గర్జన సభలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బుగ్గన మాట్లాడారు. హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
- ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్