బ్రేకింగ్

breaking
05 Dec 2022 | 15:41 IST

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 33.90 పాయింట్ల నష్టంతో 62,834.60 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4.95 పాయింట్లు లాభపడి 18,701.05 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.74గా ఉంది. టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, నెస్లే, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్ర, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మరిన్ని

తాజా వార్తలు