బ్రేకింగ్
05 Dec 2022 | 15:41 IST
ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33.90 పాయింట్ల నష్టంతో 62,834.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.95 పాయింట్లు లాభపడి 18,701.05 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 81.74గా ఉంది. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, నెస్లే, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్, టైటన్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, మారుతీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్ర, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- మోహిత్.. చెత్త రికార్డు
- దిల్లీ గట్టెక్కింది
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..