బ్రేకింగ్

కేసీఆర్ సంతకం.. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం
[13:31]హైదరాబాద్: దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (భారాస) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరు భారత్ రాష్ట్ర సమితి (భారాస)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన భారాస ఆవిర్భావ వేడుకల్లో ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చినట్లయింది. కేసీఆర్ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
- IND vs NZ: గిల్ దంచేయగా.. పేసర్లు కూల్చేయగా..
- Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
- Adani Group: ఆఖరు నిమిషంలో అదానీని ఆదుకున్న ఇద్దరు వ్యాపారులు!
- పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్ విద్యార్థి
- Income tax: ఐటీ కొత్త విధానంలో.. కొంత ఊరట
- Rangamarthanda: హాస్యనటుడు బ్రహ్మానందం నుంచి ఇంత ఎమోషనల్ డైలాగా..!
- Kadambari Kiran: నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె వివాహం.. హాజరైన సినీ తారలు
- Adani Group: ఎఫ్పీఓపై వెనక్కి తగ్గిన అదానీ.. పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడి!
- Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!