బ్రేకింగ్
27 Jan 2023 | 21:51 IST
AP: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఇంటర్నెట్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ప్రిలిమ్స్ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు కమిషన్ పేర్కొంది. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపర్చినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను సైతం ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. ఫలితాల కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
- కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
- ఇదీ గుండెపోటే
- శతకంతో అదరగొట్టిన స్టాయినిస్.. చెన్నైపై లఖ్నవూ థ్రిల్లింగ్ విక్టరీ
- ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
- నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
- యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి