బ్రేకింగ్

breaking
27 Jan 2023 | 21:51 IST

AP: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్‌ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ పేర్కొంది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను సైతం ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. ఫలితాల కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు