బ్రేకింగ్

రికార్డు చేయాలని కోరా.. అంగీకరించలేదు: ఎంపీ అవినాష్
[19:57]హైదరాబాద్: మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ ఎంపీ అవినాష్రెడ్డిని విచారించారు. దాదాపు 4గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు తెలిసిన అంశాలన్నీ సీబీఐ అధికారులకు చెప్పాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తానని.. విచారణకు సహకరిస్తానని చెప్పాను. వాస్తవాలను వక్రీకరించి విచారణను పక్కదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారు. విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని కోరా. దానికి అధికారులు అంగీకరించలేదు’’ అని తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
- US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
- రాశిఫలం (ఏప్రిల్ 2 - ఏప్రిల్ 8)
- LSG vs DC: బ్యాటింగ్లో మేయర్స్.. బౌలింగ్లో మార్క్వుడ్.. దిల్లీపై లఖ్నవూ సూపర్ విక్టరీ
- Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
- America: అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు.. 10 మంది మృతి
- ChatGPT: చాట్జీపీటీపై నిషేధం విధించిన ఇటలీ..
- Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: చంద్రబాబు
- Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
- Rishi Sunak: భార్య కోసమే కొత్త బడ్జెట్ పాలసీ.. రిషి సునాక్పై విమర్శలు