బ్రేకింగ్

నాన్న మౌనం వీడితే ఎవరూ భరించలేరు: రామ్చరణ్
[22:11]హనుమకొండ: ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ సభలో హీరో రామ్చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన మౌనం వీడితే భరించలేరు. నాన్న మౌనంగా ఉంటారేమో కానీ, మేం కాదు. ఆయన్ని ఏమైనా అంటే మేం ఊరుకోమని చెబుతున్నా. ఆయనను అనాలంటే కుటుంబసభ్యులైనా.. అభిమానులైనా అయి ఉండాలి’’ అని రామ్చరణ్ అన్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రామ్చరణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
- US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
- LSG vs DC: బ్యాటింగ్లో మేయర్స్.. బౌలింగ్లో మార్క్వుడ్.. దిల్లీపై లఖ్నవూ సూపర్ విక్టరీ
- America: అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు.. 10 మంది మృతి
- Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
- ChatGPT: చాట్జీపీటీపై నిషేధం విధించిన ఇటలీ..
- Rishi Sunak: భార్య కోసమే కొత్త బడ్జెట్ పాలసీ.. రిషి సునాక్పై విమర్శలు
- Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: చంద్రబాబు
- PM CARES Fund: పీఎం సహాయ నిధికి మరో రూ.100 కోట్లు
- Rolex: ఒకే స్టేజ్పై విక్రమ్ - రోలెక్స్.. సినిమా ఫిక్స్ చేసిన లోకేశ్