బ్రేకింగ్
28 Jan 2023 | 22:11 IST
నాన్న మౌనం వీడితే ఎవరూ భరించలేరు: రామ్చరణ్
హనుమకొండ: ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ సభలో హీరో రామ్చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన మౌనం వీడితే భరించలేరు. నాన్న మౌనంగా ఉంటారేమో కానీ, మేం కాదు. ఆయన్ని ఏమైనా అంటే మేం ఊరుకోమని చెబుతున్నా. ఆయనను అనాలంటే కుటుంబసభ్యులైనా.. అభిమానులైనా అయి ఉండాలి’’ అని రామ్చరణ్ అన్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రామ్చరణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- మోహిత్.. చెత్త రికార్డు
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న