బ్రేకింగ్
01 Feb 2023 | 11:50 IST
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రైల్వేకు 2.4లక్షల కోట్లు
దిల్లీ: రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం ₹13.7లక్షల కోట్లు కేటాయిస్తాం. రైల్వేకు ₹2.4లక్షల కోట్లు ఇస్తున్నాం. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు కేటాయించాం. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు. మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’’ అని నిర్మల వెల్లడించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
- వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
- నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
- పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
- చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
- ప్చ్.. పంజాబ్
- అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
- జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
- కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య