బ్రేకింగ్
02 Feb 2023 | 09:40 IST
ఫ్లాట్గా మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా మొదలయ్యాయి. గురువారం ఉదయం [9.35AM] బీఎస్ఈ సెన్సెక్స్ 30.39 పాయింట్లు స్వల్ప నష్టంతో 59,650.50 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 44.40 పాయింట్ల నష్టంతో 17,578.25 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 81.80గా ఉంది. ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్ర, టైటన్, మారుతీ, భారతీ ఎయిర్టెల్, విప్రో, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటాస్టీల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
- ఇదీ గుండెపోటే
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
- ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
- మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
- టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
- నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
- రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?