బ్రేకింగ్
02 Feb 2023 | 15:49 IST
Stock Market: మిశ్రమంగా ముగిసిన మార్కెట్ సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 224.16 పాయింట్లు లాభపడి 59,932.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.90 పాయింట్ల నష్టంతో 17,610.40 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.17గా నిలిచింది. విప్రో, హెచ్సీఎల్, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, బ్రిటానియా షేర్లు లాభపడగా.. అదానీ పోర్ట్స్, అదానీ పవర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్ నష్టపోయాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
- ఆరంభమే ఫ్లాప్
- ‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
- కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
- నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
- రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
- ఉప్పల్ ఊగిపోయింది
- ఇది సన్రైజర్సేనా?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)