బ్రేకింగ్
06 Feb 2023 | 20:54 IST
వరుస భూకంపాలు.. 2,300మందికి పైగా మృతులు
అంకారా: వరుస భూకంపాలతో తుర్కియే, సిరియా దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో ఇప్పటి వరకు 2,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో క్షతగాత్రులైనట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై 7.8,7.6,6.0గా నమోదైంది. భూకంపం దాటికి వందలాది భవనాలు కుప్పకూలాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- మోహిత్.. చెత్త రికార్డు
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- దిల్లీ గట్టెక్కింది
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న