బ్రేకింగ్
07 Feb 2023 | 09:45 IST
ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా మొదలయ్యాయి. సెషన్ ఆరంభంలో స్వల్ప నష్టాల్లో మొదలైన సూచీలు.. మళ్లీ లాభాల్లోకి చేరుకొని ఊగిసలాట ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం 9:40 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 35.37 పాయింట్లు నష్టపోయి 60,471.53 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7.60 పాయింట్ల నష్టంతో 17,757.00 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.76గా ఉంది. డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఎన్టీపీసీ, రిలయన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. పవర్గ్రిడ్, విప్రో, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు