బ్రేకింగ్

breaking
08 Feb 2023 | 14:55 IST

విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి: కేంద్రం

దిల్లీ: విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. సెక్షన్‌ 5, 6 ప్రకారమే రాజధానిగా ఏర్పాటైందని తెలిపింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్రం స్పష్టం చేసింది. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని