బ్రేకింగ్
08 Feb 2023 | 14:55 IST
విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి: కేంద్రం
దిల్లీ: విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధానిగా ఏర్పాటైందని తెలిపింది. అమరావతే రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్రం స్పష్టం చేసింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- మోహిత్.. చెత్త రికార్డు