బ్రేకింగ్

breaking
09 Feb 2023 | 14:51 IST

విజృంభించిన భారత బౌలర్లు.. ఆసీస్‌ ఆలౌట్‌

నాగ్‌పూర్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభించారు. తొలి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ను 177 పరుగులకే కుప్పకూల్చారు. బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 3, షమి, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో లబుషేన్ (49), స్మిత్‌ (37), అలెక్స్‌ (36), పీటర్‌(31) రాణించగా.. మిగతా ఆటగాళ్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని