బ్రేకింగ్
09 Feb 2023 | 14:51 IST
విజృంభించిన భారత బౌలర్లు.. ఆసీస్ ఆలౌట్
నాగ్పూర్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా బౌలర్లు విజృంభించారు. తొలి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ను 177 పరుగులకే కుప్పకూల్చారు. బౌలర్లలో జడేజా 5 వికెట్లు తీయగా.. అశ్విన్ 3, షమి, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో లబుషేన్ (49), స్మిత్ (37), అలెక్స్ (36), పీటర్(31) రాణించగా.. మిగతా ఆటగాళ్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
- అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్