- TRENDING TOPICS
- WTC Final 2023
బ్రేకింగ్

KCRను ఓడించాలంటే మనం కలవాలి: ఆ ఇద్దరికి షర్మిల ఫోన్
[12:00]హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని చెప్పారు. ప్రగతిభవన్ మార్చ్కు పిలుపునిద్దామని సూచించారు. ‘‘కేసీఆర్ను ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలి. కలిసి పోరాడకపోతే ప్రతిపక్షాలను కేసీఆర్ బతకనివ్వరు’’ అని షర్మిల తెలిపారు. దీనిపై బండి స్పందించారు. ఉమ్మడి పోరాటానికి మద్దతు ప్రకటించారు. దీనిపై త్వరలోనే సమావేశమవుదామని షర్మిలతో చెప్పారు. ఈవిషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం
- Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
- Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
- Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం
- Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
- దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!
- Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
- Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
- కదిరిలో గేట్మెన్ నిర్లక్ష్యం.. స్టేషన్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు
- Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి