బ్రేకింగ్

breaking
01 Apr 2023 | 21:19 IST

కైల్‌ మేయర్స్‌ మెరుపులు.. దిల్లీకి భారీ లక్ష్యం

లఖ్‌నవూ: దిల్లీతో తలపడుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ పూర్తయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ (73) హాఫ్‌ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. నికోలస్‌ పూరన్‌ (36) కూడా రాణించాడు. దిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సర్కారియా చెరో 2 వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని

తాజా వార్తలు