బ్రేకింగ్
01 Apr 2023 | 21:19 IST
కైల్ మేయర్స్ మెరుపులు.. దిల్లీకి భారీ లక్ష్యం
లఖ్నవూ: దిల్లీతో తలపడుతున్న మ్యాచ్లో లఖ్నవూ ఇన్నింగ్స్ పూర్తయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (73) హాఫ్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. నికోలస్ పూరన్ (36) కూడా రాణించాడు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సర్కారియా చెరో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
- సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
- ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
- జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
- కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
- ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
- యూపీఐ లావాదేవీలు.. ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యానికి NPCI చెక్..!
- గుజరాత్ ఢమాల్
- అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
- కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి