బ్రేకింగ్
01 Apr 2023 | 23:27 IST
మార్క్వుడ్ దెబ్బకు దిల్లీ విలవిల.. లఖ్నవూ శుభారంభం
లఖ్నవూ: ఐపీఎల్-16 సీజన్లో లఖ్నవూ శుభారంభం చేసింది. దిల్లీపై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 193 పరుగులు చేసింది. మేయర్స్ (73) అర్థశతకంతో చెలరేగాడు. దిల్లీ బౌలర్లలో ఖలీల్, సర్కారియా చెరో 2 వికెట్లు తీయగా.. అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56) అర్ధశతకం వృథా అయ్యింది. లఖ్నవూ బౌలర్లలో మార్క్ వుడ్ 5 వికెట్లు పడగొట్టగా.. గౌతమ్, బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న