బ్రేకింగ్
30 May 2023 | 01:35 IST
ఐపీఎల్-16 టైటిల్ విజేతగా చెన్నై
అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే(47), శివమ్ దూబె(32*), రహానె(27), రుతురాజ్(26), రాయుడు(19) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్(96), సాహా(54), గిల్(39) చెలరేగి ఆడారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
- దిల్లీ గట్టెక్కింది
- శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
- టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!