బ్రేకింగ్
30 May 2023 | 11:11 IST
మనీశ్ సిసోదియాకు బెయిల్ నిరాకరణ
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్ జైలుకు తరలించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
- గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
- రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
- మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
- వైకాపా అభ్యర్థికి చేదు అనుభవం: ర్యాలీ ఆలస్యం.. మించిపోయిన నామినేషన్ సమయం!
- అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
- గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
- లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
- యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి