బ్రేకింగ్
30 May 2023 | 18:03 IST
TSLPRB: పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో పోలీసు నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యునికేషన్కు 4,564మంది, ఎస్సై సివిల్ 43,708 మంది, ఎస్సై ఐటీ అండ్ కమ్యునికేషన్కు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కు 283 మంది అర్హత సాధించినట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- లక్ష్మి కొడుకు.. కలెక్టర్ అయ్యిండు!
- జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
- భార్యా.. తనా? తేల్చుకోలేకపోతున్నా!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
- సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
- ‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
- ధోని.. ఇంకా నాటౌటే
- నటి హర్షికపై దాడి
- కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
- ‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల