బ్రేకింగ్
30 May 2023 | 20:38 IST
భాజపాలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది: హరీశ్రావు
హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భాజపాలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీశ్రావు స్పందించారు. ‘‘భాజపా చేరికల కమిటీ ఛైర్మన్ చేతులెత్తేశారు. భాజపాలో ఎవరూ చేరేలా లేరని ఈటల రాజేందర్కు అర్థమైంది. భారాస అంటే భాజపా, కాంగ్రెస్ పార్టీలకు కలవరం. కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం పాకులాడే వాళ్లు. దిల్లీలో ఉండే రాహుల్, మోదీకి పాలమూరు మీద ప్రేమ ఉంటుందా?’’ అని హరీశ్రావు ప్రశ్నించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
- ఆరంభమే ఫ్లాప్
- నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
- ఉప్పల్ ఊగిపోయింది
- ‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
- ఇది సన్రైజర్సేనా?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
- కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
- ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
- ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!