బ్రేకింగ్
04 Jun 2023 | 18:36 IST
396 గ్రామపంచాయతీలకు ₹10లక్షల చొప్పున నిధులు: KCR
ఎల్లపల్లి: నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు రూ.25లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని ఎల్లపల్లిలో నిర్వహించిన భారాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖను అభినందిస్తున్నా. ఇక్కడి బాసర సరస్వతి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తా’’ అని కేసీఆర్ తెలిపారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
- ఆరంభమే ఫ్లాప్
- ‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
- కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
- నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
- ఉప్పల్ ఊగిపోయింది
- ఇది సన్రైజర్సేనా?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
- ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
- రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?