బ్రేకింగ్
04 Jun 2023 | 18:50 IST
ఒడిశా రైలు ప్రమాదం.. సీబీఐ విచారణకు సిఫారసు
దిల్లీ: ఒడిశాలోని బాలేశ్వర్లో జరిగిన రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు.. విచారణను సీబీఐకి సిఫారసు చేసినట్లు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ‘‘ఘటనాస్థలిలో సహాయ చర్యలు పూర్తయ్యాయి. పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాగా.. ఓవర్హెడ్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది’’ అని మంత్రి వివరించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
- భారాసకు భారీ షాక్
- గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
- ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
- జగన్పై ఒంటరిగానే నా పోరాటం
- మీ పిల్లల్ని కేవీల్లో చేర్పిస్తారా? ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చేసింది..
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య