బ్రేకింగ్
04 Jun 2023 | 20:10 IST
కర్ఫ్యూ లేని పరిపాలన.. పోలీసులదే ఆ ఘనత: కవిత
హైదరాబాద్: తెలంగాణలో ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆడపిల్లల కంట కన్నీరు రావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మహిళా సురక్షా సంబరాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అపోహలు ఉండేవని.. వాటన్నింటినీ దూరం చేస్తూ కర్ఫ్యూ లేకుండా రికార్డు పరిపాలన చేసిన ఘనత రాష్ట్ర పోలీసులకే దక్కుతుందన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
- చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
- ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
- ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
- ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
- గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
- ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు