బ్రేకింగ్

breaking
04 Jun 2023 | 20:10 IST

కర్ఫ్యూ లేని పరిపాలన.. పోలీసులదే ఆ ఘనత: కవిత

హైదరాబాద్: తెలంగాణలో ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆడపిల్లల కంట కన్నీరు రావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహిళా సురక్షా సంబరాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అపోహలు ఉండేవని.. వాటన్నింటినీ దూరం చేస్తూ కర్ఫ్యూ లేకుండా రికార్డు పరిపాలన చేసిన ఘనత రాష్ట్ర పోలీసులకే దక్కుతుందన్నారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని