- TRENDING
- Asian Games
- IND vs AUS
బ్రేకింగ్

19 Sep 2023 | 15:44 IST
ఖర్గే ప్రసంగంపై సీతారామన్ అభ్యంతరం
దిల్లీ: మహిళా బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. 2010లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పారు. అన్ని పార్టీలు మహిళను చిన్న చూపు చూస్తున్నాయని, వెనకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాలని అన్నారు. ప్రశ్నించలేని మహిళలకు భాజపా అవకాశం ఇచ్చిందని విమర్శించారు. దీంతో ఆయన ప్రసంగాన్ని భాజపా సభ్యులు అడ్డుకున్నారు. ఖర్గే ప్రసంగంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్బై..!
- Kodi Kathi case: ‘సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందే!’
- England Team: అంతా అయోమయం.. 38 గంటలపాటు ఎకానమీ క్లాస్లోనే ప్రయాణం: బెయిర్స్టో
- YSRCP: ‘టికెట్లు’ చిరిగాయ్..!
- నేను చేస్తోంది.. మోసమా?
- Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
- ‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’
- ‘తమాషాలు చేస్తున్నావ్.. ఎక్కరా ఎక్కు’
- Yuvraj singh మేమంతా సచిన్ మాటే విన్నాం.. ఆ సలహా బాగా పని చేసింది: యువరాజ్
- Social Look: లండన్లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి