
ముంబయి: ‘ధడక్’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి మార్కులే కొట్టేసింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆమె నటించిన ‘రూహీ ఆఫ్జా’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘దోస్తానా 2’ చిత్రీకరణ దశలో ఉంది. జాన్వీ ఇప్పుడు మరో చిత్రానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
నయతార ప్రధాన పాత్రలో తెరకెక్కి విజయం సాధించిన తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్లో జాన్వీ నటించనుంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించనున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. జనవరి 9 నుంచి పంజాబ్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని సమాచారం.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- అలా చేస్తే భారత్దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..