
ముంబయి: ‘ధడక్’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి మార్కులే కొట్టేసింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆమె నటించిన ‘రూహీ ఆఫ్జా’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘దోస్తానా 2’ చిత్రీకరణ దశలో ఉంది. జాన్వీ ఇప్పుడు మరో చిత్రానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం.
నయతార ప్రధాన పాత్రలో తెరకెక్కి విజయం సాధించిన తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్లో జాన్వీ నటించనుంది. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించనున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. జనవరి 9 నుంచి పంజాబ్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుందని సమాచారం.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్కే సారథ్యం!