ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ హీరోగా 2014లో వచ్చిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రూ.85కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.850కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది. రాజ్కుమార్ హిరాణి ‘పీకే’ను తెరకెక్కించారు. ఆ చిత్రంతో అనుష్కశర్మ, సుశాంత్సింగ్, బొమన్ ఇరానీ, సౌరవ్ శుక్లా, సంజయ్దత్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే.. ఆ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
‘పీకే’లో అతిథి పాత్ర పోషించిన యువనటుడు రణ్బీర్కపూర్ రాబోయే సీక్వెల్లో ప్రధానపాత్ర పోషించనున్నాడట. ఈ వార్త బాలీవుడ్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘పీకే’ నిర్మాత వినోద్ చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా.. రణ్బీర్కపూర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సినిమాలో కింగ్ నాగార్జున నటించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’