ఇంటర్నెట్డెస్క్: తెలుగు సినీ చరిత్రలో ట్రెండ్ సృష్టించిన సినిమాల్లో ‘చిత్రం’ ఒకటి. తేజని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, దివంగత నటుడు ఉదయకిరణ్, రీమాసేన్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు తేజ.
సోమవారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘చిత్రం 1.1’ పేరుతో సీక్వెల్ను ఈ ఏడాది తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ‘చిత్రం’ సినిమా కోసం పనిచేసిన 45మంది కొత్త టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు పనిచేయనుంది. ఆర్పీ పట్నాయక్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే నటీనటులు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- మోహన్బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!