శ్రీదేవి తర్వాత అది నాకే సాధ్యం: కంగన
దానితో నా కెరీర్ మారిపోయింది
ముంబయి: ప్రముఖ నటి శ్రీదేవి తర్వాత సినిమాల్లో కామెడీ పాత్రలు చేయగలిగిన ఘనత తనదేనని నటి కంగనా రనౌత్ తెలిపారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తాను కథానాయికగా నటించిన ‘తను వెడ్స్ మను’ విడుదలై ఈ ఏడాదితో పదేళ్లు అయిన సందర్భంగా కంగన హర్షం వ్యక్తం చేశారు. అప్పటివరకూ ఒకే రకమైన చిత్రాల్లో నటించిన తన కెరీర్ని ఈ సినిమా మార్చేసిందని నటి తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆమె తాజాగా ఓ ట్వీట్ చేశారు.
‘‘తను వెడ్స్ మను’ ముందు వరకూ ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించాను. కానీ ఈ సినిమా నా వృత్తిపరమైన జీవితాన్నే మరొక విధంగా మార్చేసింది. ఇందులో విభిన్నమైన కథతోపాటు నా నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాను. నా కామెడీ టైమింగ్ కూడా చక్కగా కుదిరింది. లెజండరీ నటి శ్రీదేవి తర్వాత అంతలా కామెడీ చేయగలిగింది నేనే’ అని కంగన ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?