ఇంటర్నెట్డెస్క్: రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘రెడ్’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. తమిళ సూపర్హిట్ ‘తడమ్’ను ‘రెడ్’ పేరు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభినయం, కిషోర్ తిరుమల టేకింగ్ విమర్శకులను మెప్పించింది.
థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీ/టెలివిజన్లో ఎప్పుడు ప్రసారమవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘రెడ్’ను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్ఫ్లిక్స్, సన్నెక్ట్స్ వేదికగా ‘రెడ్’ స్ట్రీమింగ్ అవుతోంది. తన నటనతో మరోసారి అభిమానులను ఖుషీ చేసిన రామ్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా మరోసారి వీక్షించవచ్చు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ