హైదరాబాద్: తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు ప్రేక్షకులను అలరించాయి. ఒకప్పుడు సినిమాలన్నీ థియేటర్లో ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కేవి. కానీ, కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీలను కూడా దృష్టిలో పెట్టుకుని హృద్యమైన ప్రేమ కథలను దర్శక- నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. అలా జీప్లెక్స్లో అలరించేందుకు వస్తున్న చిత్రాల్లో ‘నిన్నిలా.. నిన్నిలా’ ఒకటి. అశోక్ సెల్వన్, రీతూ వర్మ, నిత్య మేనన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను యువ కథానాయకుడు సాయితేజ్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇదొక ముక్కోణపు ప్రేమకథగా తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి జీప్లెక్స్లో ప్రసారం కానుంది.
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ