హైదరాబాద్: ‘నీకున్న పవర్ ఇప్పుడు వాడాలే. నేను చెప్పినట్టు విను’ అంటున్నారు మంచు లక్ష్మి. బాలీవుడ్లో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్ను తెలుగులోకి ‘పిట్టకథలు’ పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
‘ఆమె మనసులో మాట అతనికి తెలుసా? తెలీదా? తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా?’ అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్లోని నాలుగు కథలను నలుగురు దర్శకులు తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి, నందినీరెడ్డి రూపొందించారు. శ్రుతిహాసన్, అమలాపాల్, ఈషారెబ్బా, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్లో జగపతిబాబు, సత్యదేవ్, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు. ప్రేమ, కోరిక అనే అంశాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 19న ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
టాలీవుడ్లో బీటౌన్ లేడీస్ కీ రోల్
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’