
తాజా వార్తలు
బాలికపై గ్యాంగ్ రేప్.. సజీవ దహనం!
ముజఫర్పూర్: ఇటీవల మధ్యప్రదేశ్లోని సిద్ధిలో చోటుచేసుకున్న నిర్భయ తరహా ఘటన మరిచిపోకముందే బిహార్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నలుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారం చేసి సజీవ దహనం చేయడం కలకలం రేపింది. జనవరి 11న ఆమె ఇంట్లోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచిందని తెలిపారు. ఈ వ్యవహారంలో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..
దాహం అంటూ వచ్చి దారుణం
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భారత్ అద్భుత విజయం
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
