
ప్రధానాంశాలు
చిల్లపేట రాజాంలో పరస్పర దాడులు
రణస్థలం, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఓట్ల లెక్కింపు సమయంలో ఒక వర్గం అభ్యర్థి 46 ఓట్లతో గెలిచినట్లు కేంద్రం నుంచి బయటకో వదంతి వచ్చింది. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి మరో అభ్యర్థి అంతే మెజారిటీతో గెలుపొందారు. దీంతో గందరగోళమేర్పడి ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్స్టోక్స్
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- ప్రభాస్తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- అందుకే సీరియల్స్లో నటించడం లేదు: సాగర్
- క్యాస్టింగ్ కౌచ్ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
