
అసెంబ్లీ ముట్టడికి యత్నం
హైదరాబాద్: గత ఆరు నెలల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రైవేటు అధ్యాపకులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రైవేటు అధ్యాపకులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
Tags :