
తాజా వార్తలు
28న సీఎం కేసీఆర్ ప్రచార సభ
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుందోంది. మరో మూడు రోజులే గడువుండటంతో అధికార ప్రతిపక్షాలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నాయి. భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారానికి కేంద్రమంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికార మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 28న ఎల్బీస్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తెరాస నేతలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఆ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర్రెడ్డి, కర్నె ప్రభాకర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
