
తాజా వార్తలు
గ్రేటర్ పోరు.. మూడు చోట్ల భాజపా గెలుపు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు భాజపా మూడు చోట్ల విజయం సాధించింది. అడిక్మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్ డివిజన్లలో కాషాయ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అడిక్మెట్లో సునీతా ప్రకాశ్గౌడ్, గచ్చిబౌలిలో గంగాధర్రెడ్డి, ముషీరాబాద్లో సుప్రియా గౌడ్ జయకేతనం ఎగురవేశారు. మరోవైపు ఇప్పటి వరకూ తెరాస 11 స్థానాల్లో, ఎంఐఎం 17 చోట్ల విజయం సాధించాయి. ప్రస్తుతం తెరాస 46, భాజపా 36, ఎంఐఎం 16 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ఇన్కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- గబ్బా టెస్టు: ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 369
- అభిమానుల దుశ్చర్య:సిరాజ్పై వ్యాఖ్యలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
