
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు
కరోనా బులెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 75,165 నమూనాలను పరీక్షించగా 1,316 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,910కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,821 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 16వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 94,08,868 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- సాహో భారత్!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- కొవిడ్ టీకా అలజడి
- కీలక ఆదేశాలపై జో బైడెన్ సంతకం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- అందరివాడిని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
