
తాజా వార్తలు
శ్వేతవర్ణం దాల్చిన పీర్ పంజాల్ పర్వతశ్రేణులు
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంటోంది. కొద్ది రోజులుగా జోరుగా మంచు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్నాయి. పీర్ పంజాల్ పర్వత శ్రేణి ప్రాంతాలు మంచు ఖండాన్ని తలపిస్తున్నాయి. పూర్తిగా మంచుతో నిండిపోయిన పలు ప్రాంతాలు నూతన శోభతో ఆకట్టుకుంటున్నాయి. హిమాలయ శ్రేణిలో తక్కువ ఎత్తులో ఉండే పీర్ పంజాల్ పర్వత శ్రేణులు అందాల లోకంగా మారాయి. హిమపాతం ధాటికి కశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై దట్టంగా ఏర్పడిన మంచు మేటలను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్దే విజయం: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
