
తాజా వార్తలు
నేడు సీఎం కేసీఆర్ మాక్లూరు పర్యటన
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లా మాక్లూరు పర్యటన చేపట్టనున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యంతో గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్నుమూశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మాక్లూరుకు సీఎం చేరుకోనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు బయలుదేరనున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
