
తాజా వార్తలు
గుంటూరులో అగ్ని ప్రమాదం
గుంటూరు: నగరంలోని చేపలమార్కెట్ కాంప్లెక్స్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాంప్లెక్స్లోని సూర్యా సెల్ఫోన్ల దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో దుకాణంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క షాపుల్లోకి మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫోన్ దుకాణంలో ఉన్న రూ.9లక్షల విలువైన ఫోన్లు, సామగ్రి దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
