
తాజా వార్తలు
తెలంగాణ ఎవరి జాగీరుకాదు:తేజస్వి సూర్య
హైదరాబాద్: బంగారు తెలంగాణ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆయన కుటుంబం మాత్రమే బంగారంలా మారిందని భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు. యువత బలిదానాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అయినా.. వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాను ఆదరించాలని కోరారు.
అంతకు ముందు తేజస్వి సూర్య గన్పార్క్ను సందర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- అరెరె షా.. రోహిత్కు కోపం తెప్పించేశావ్గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
