
తాజా వార్తలు
తెలంగాణ ఎవరి జాగీరుకాదు:తేజస్వి సూర్య
హైదరాబాద్: బంగారు తెలంగాణ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆయన కుటుంబం మాత్రమే బంగారంలా మారిందని భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆరోపించారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణ ఎవరి జాగీరు కాదన్నారు. యువత బలిదానాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అయినా.. వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కోసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాను ఆదరించాలని కోరారు.
అంతకు ముందు తేజస్వి సూర్య గన్పార్క్ను సందర్శించారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్లోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
