
తాజా వార్తలు
యాదాద్రి ఆలయ ద్వారాలకు వెండి తాపడం
యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఉప ఆలయాల్లోని ద్వారాలకు వెండి తొడుగులు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మకర సంక్రాంతి పర్వదినాన జనగామ జిల్లా పెంబర్తి కళాకారులకు యాదాద్రి ఆలయ ఈవో గీతా రెడ్డి 136 కిలోల వెండిని అప్పగించారు. ఇందులో 74.2 కిలోలు విశ్వకర్మలకు, 61.81 కిలోల వెండి హస్తకళల సొసైటీకి ఈఓ గీతారెడ్డి అందించారు.
ఇవీ చదవండి..
Tags :
జిల్లా వార్తలు