Odisha Train Accident: రైల్వే ట్రాక్‌ పునురుద్ధరణ.. 51 గంటల తర్వాత ఎట్టకేలకు రైలు ప్రారంభం

Updated : 04 Jun 2023 23:02 IST

ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.