PBKS vs KKR: మ్యాచ్కు వర్షం అంతరాయం.. నిలిచిపోయిన ఆట
ఐపీఎల్ (IPL 2023) డబుల్ బొనాంజాలో భాగంగా తొలుత పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతోంది. శ్రేయస్ గైర్హాజరీతో జట్టు పగ్గాలను అందుకున్న నితీశ్ రాణా నాయకత్వంలోని కేకేఆర్ సత్తా చాటేందుకు సిద్ధమైంది. భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శిఖర్ ధావన్ కూడా తన నాయకత్వ పటిమను నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
Updated : 01 Apr 2023 19:19 IST
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా