IND w Vs AUS w: 5 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. ఫైనల్కు చేరిన ఆసీస్
మహిళల టీ20 ప్రపంచ కప్ (womens world cup 2023) ఫైనల్కు ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్లో భారత్పై ఆసీస్ (IND w Vs AUS w) ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ఆసీస్ 172/4 స్కోరు సాధించగా.. భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (52), జెమీమా రోడ్రిగ్స్ (43), దీప్తి శర్మ (20*) రాణించినా భారత్ విజయం సాధించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు గార్డెనర్ 2, బ్రౌన్ 2.. జొనాసన్, స్కట్ చెరో వికెట్ తీశారు.
Updated : 23 Feb 2023 21:54 IST


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?