IND vs NZ: భారత్ ఉత్కంఠ విజయం.. ఈ రోజు కొత్త ‘స్కై’ని చూశారు: సూర్యకుమార్
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో కివీస్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 99/8 స్కోరు చేయగా.. అనంతరం టీమ్ఇండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. చివరల్లో సూర్యకుమార్ యాదవ్ (26*) కీలక ఇన్నింగ్స్తో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ రేసులోకి వచ్చింది. కివీస్తో కలిసి 1-1తో సమంగా నిలిచింది.
Updated : 30 Jan 2023 00:07 IST
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్