Budget 2023: ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించింది

2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం సాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి రూ.7లక్షల వరకూ ఆదాయపు పన్నులో మినహాయింపు ఇచ్చారు.

Updated : 08 Feb 2023 16:02 IST