
తాజా వార్తలు
కోల్కతా: ఉన్నట్నుండి వర్షం కురిస్తే? తడవకుండా ఉండేందుకని జనం పరుగులు తీస్తారు. అదే కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే? ‘వామ్మో.. వాయమ్మో... ఏమిటీ డబ్బుల వర్షం’ అని కళ్లప్పగించి ఆశ్చర్యపోరూ? అదే జరిగింది కోల్కతాలో! డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బుధవారం కోల్కతాలోని ఓ భవనంపై దాడులు చేపట్టారు. అందులోని ఆరో అంతస్తులో ఎగుమతి-దిగిమతుల వ్యాపారం నిర్వహించే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుంకం చెల్లించకపోవడంతో అధికారులు దాడులు చేశారు. వారి రాకను గమనించి... సంస్థ నిర్వాహకులు రూ.2,000, రూ.500, రూ.100 నోట్లను కిటికీలోంచి బయటకు విసిరేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
